మోటురి దంపతుల ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు
అమలాపురం: ఎండ తీవ్రతలో ప్రజల దాహం తీర్చడానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ నందు గత 23 వారాలుగా మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం 24వ వారంలో భాగంగా సోమవారం చిందాడగరువు ఎంపిటిసి మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు దంపతులచే స్పందన కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-14-at-5.33.25-PM-1024x472.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-14-at-5.33.26-PM-768x1024.jpeg)