పవన్ కళ్యాణ్ సేవా ట్రస్ట్ చే మజ్జిగ పంపిణీ

కోనసీమ జిల్లా: కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పట్టణoలో ఏ.పి.ఎస్ఆర్టీసి ఆవరణలో పవన్ కళ్యాణ్ సేవా ట్రస్ట్ చే మజ్జి చలివేంద్రం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ సేవా ట్రస్ట్ అధ్యక్షులు మోటూరి వెంకటేశ్వరావు, చిందాడగరువు జనసేన ఎంపిటిసి మోటూరి కనక దుర్గల ధనసహాయంతో.. ప్రయాణికులకు, కార్మికులకు, పాదచారులకు 400 మందికి మజ్జిగ పంపిణీ చేసి.. వారి దాహం తీర్చారు.