చిల్లమూరు గ్రామంలో ఎన్డీఏ అభ్యర్థుల విజయం కోరుతూ ప్రచారం

నెల్లూరు, చిట్టమూరు మండలం చిల్లమూరు గ్రామంలో గురువారం టీడీపీ-జనసేన ఆధ్వర్యంలో ఎన్డీఏ అభ్యర్థుల విజయం కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు, టిడిపి సీనియర్ నాయకులు అరిగెల వామనరావు, అరిగెల వెంకటేశ్వర్లు, సురేష్, చెన్నపనేని వెంకటేశ్వర్లు, జనసేన నాయకులు గోను క్రాంతి, అక్బర్, పవన్, సూర్య, ముత్తు, చెంచు కృష్ణ, జోనేష్, శ్రీను, వంశీ, వేణు, సాయి, బాలాజీ పాల్గొన్నారు.