యాసంగి సీజన్‌లో వరి వేయొద్దు.. ప్రభుత్వం కొనలేదు -వ్యవసాయ మంత్రి

యాసంగి వరి పంట విషయంలో ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేశారు వ్యవసాయ శాఖ మంత్రి నీరంజన్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో రైతులు యసంగి సీజన్‌లో వరి వేయొద్దు

Read more

నేడు ప్రకాశం జిల్లాలోకి అమరావతి ‘మహాపాదయాత్ర’

ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహా పాదయాత్ర ఆరో రోజుకు చేరుకుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేపట్టిన ఈ

Read more

కోడెల శివరామ్‌ గృహ నిర్బంధం

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో తెదేపా నేత కోడెల శివరామ్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ‘చంద్రన్న ఆశయ సాధన’ పేరుతో శివరామ్‌ ఇవాళ రాజుపాలెం నుంచి దేవరంపాడు వరకు

Read more

ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలి: RTC MD సజ్జనార్

ఆర్ టిసి ఎండి విసి సజ్జనార్ శనివారం ఉదయం నల్లగొండ బస్టాండ్ లో తనిఖీలు చేశారు. హైదరాబాద్ నుంచి ఆయన బస్సులో నల్లగొండకు వచ్చారు. ఈ క్రమంలో

Read more

మంత్రి తలసాని కుమారుడు సాయి యాదవ్ కారు ఢీకొని వ్యక్తికి గాయాలు.. అడ్డుకున్న స్థానికులు

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కుమారుడు సాయి యాదవ్ కారు ఢీకొని ఓ వ్యక్తి గాయపడ్డాడు. ఖైరతాబాద్‌లో గత రాత్రి నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో సాయి

Read more

డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో వాహనాలు సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు: తెలంగాణ హైకోర్టు

డ్రంకెన్ డ్రైవ్ కేసుల విధివిధానాలపై తెలంగాణ హైకోర్టు పోలీసులకు దిశానిర్దేశం చేసింది. ఓ వాహనదారు మద్యం తాగినట్టు తేలితే, ఎట్టిపరిస్థితుల్లోనూ అతడిని వాహనం నడిపేందుకు అనుమతించరాదని స్పష్టం

Read more

దేవాదాయ చట్టం నుంచి ఆర్యవైశ్య సత్రాలకు మినహాయింపు..

ఎపి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య అన్నదాన సత్రాలు, వాసవీ కన్యకాపరమేశ్వరి చౌల్ట్రీలను దేవాదాయ చట్టం పరిధి నుంచి మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు

Read more

నిరసనలపై ఉక్కుపాదం.. సిపిఎం నేతల అరెస్టులు..

చెరకు బకాయి బిల్లులను చెల్లించాలని, ఎన్‌సిఎస్‌ కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేస్తూ… రైతు సంఘాలు నేడు బంద్‌, నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో…

Read more

జగన్‌కు కాపులపై ఎందుకంత చిన్నచూపు- హరిరామ జోగయ్య

టీడీపీ హయాంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు ప్రత్యేకించారు. దీన్ని పక్కనపెట్టే విధంగా మరో జీవోను వైసీపీ సర్కార్ ఇవ్వడం విచారకరం. జగన్‌ ప్రభుత్వం కాపుల

Read more

ఐదో రోజుకు చేరిన అమరావతి రైతుల ‘మహా పాదయాత్ర’

ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన ‘మహా పాదయాత్ర’ ఐదో రోజుకు చేరుకుంది. ఐదోరోజు గుంటూరు జిల్లా

Read more