అమరావతి రైతుల మహా పాదయాత్రకు నేడు విరామం..

రాజధాని రైతుల మహాపాదయాత్రకు ఐకాస నేతలు శనివారం విరామం ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం నిడమనూరు గ్రామ పంచాయతీలో 12వ వార్డుకు ఈ నెల 14వ తేదీన ఉపఎన్నిక

Read more

దూసుకొస్తున్న ‘జావద్’ తుపాను.. ఏపీ తీరంపైనే గురి!

బంగాళాఖాతంలో కొత్త తుపాను పురుడు పోసుకుంటోంది. అండమాన్ వద్ద సముద్రంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అది బంగాళాఖాతంలోకి ప్రవేశించి వాయుగుండంగా, ఆపై తుపానుగా మారే

Read more

నేడు ఏపీకి అమిత్ షా.. స్వాగతం పలకనున్న సీఎం జగన్

దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు ఏపీ వస్తున్నారు. ఈ రాత్రి 7.40 గంటలకు అమిత్ షా తిరుపతి

Read more

తెలంగాణ జర్నలిస్టులకు ఎండి సజ్జనార్ గుడ్ న్యూస్

తెలంగాణ జర్నలిస్టులకు ఎండి సజ్జనార్ గుడ్ న్యూస్ తెలిపారు.  తెలంగాణ‌లో జ‌ర్నలిస్టులు ఎక్క‌డికి వెళ్లాల‌న్న వారు ప‌ని చేసే జిల్లాలో ఉచితంగా ఆర్టీసీలో ప్ర‌యాణించే సౌక‌ర్యం ఎప్ప‌టి

Read more

వ‌రి కొనుగోలు విషయంలో బీజేపీ మెడలు వంచుతాం: కేటీఆర్

రాష్ట్రంలో రైతులు పండించి వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తెలంగాణ రాష్ట్రమంతా అధికార టీఆర్‌‌ఎస్ పార్టీ ధర్నాలు చేపట్టింది. నియోజకవరాల్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు,

Read more

12వ రోజుకి చేరిన అమరావతి రైతుల మహాపాదయాత్ర

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ్టికి పన్నెండవ రోజు ప్రకాశం జిల్లా ఒంగోలుకు చేరింది. రైతులు

Read more

తెలంగాణ వ్యాప్తంగా రైతు ధర్నాలు

 రైతుల నుంచి యాసంగి వరి ధాన్యాన్ని కొనడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకు నిరసనగా..టీఆర్‌ఎస్‌ నేతలు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు చేపట్టిన రైతు ధర్నా కార్యక్రమాలు

Read more

భారీ వర్షాలకు జలపాతంలా అలిపిరి మెట్ల మార్గం..

చిత్తూరు జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. జలపాతంలా  అలిపిరి మెట్ల మార్గం.. కుండపోతగా కురిసిన వర్షాలతో పల్లెలు, పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుపతిని వర్షాలు ముంచెత్తాయి.

Read more

రేపు మరో అల్పపీడనం.. ఏపీపై ప్రభావం

అండమాన్ సముద్రంలో ఈ నెల 13న మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ అల్పపీడనం బంగాళాఖాతంలో ప్రవేశించి ఏపీ వద్ద తీరం దాటుతుందని అంచనా

Read more

గోపాలరావు కు ‘పద్మశ్రీ ‘ అభినందనీయం: పవన్ కళ్యాణ్

తెలుగు రాష్ట్రాల్లో పద్యనాటక రంగంలో ప్రముఖ కళాకారుడిగా పేరొందిన యడ్ల గోపాలరావును ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ వరించింది. ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా యడ్ల గోపాలరావు పద్మ పురస్కారం

Read more