రాజకీయ లబ్ధి కోసం కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు సీఎం జగన్‌పై రాజద్రోహం కేసు పెట్టాలి

”కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక పథకాల ద్వారా జగన్‌ ప్రభుత్వం లబ్ధిపొందుతోంది. అయినప్పటికీ సీఎం జగన్‌రెడ్డి తన రాజకీయ లబ్ధికోసం కేంద్రాన్ని బలిపశువు చేయడానికి చూస్తున్నారు. కేంద్రంపై

Read more

నేటి నుంచి మద్యం షాపులకు టెండర్లు

తెలంగాణ  రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ ప్రకారం టెండర్ల స్వీకరణ ఖరారైంది. మంగళవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అబ్కారీ శాఖ ప్రకటించింది. ఈ నెల 18వ తేదీ

Read more

ప్రశ్నించే వారంతా దేశ ద్రోహులా..?: సీఎం కేసీఆర్‌

అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు. వడ్లు కేంద్రం కొంటుందా? కొనదా? సూటిగా సమాధానం

Read more

విద్యార్థులపై లాఠీ ఛార్జ్‌ జగన్‌ అహంకార ధోరణికి నిదర్శనం: నారా లోకేష్‌

శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీ ఛార్జ్‌ చేయించడం, తలలు పగిలేలా కొట్టించడం జగన్‌మోహన్‌ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనం అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి

Read more

టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జనసేన అండ!

నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను సొసైటీలుగా ఏర్పడాలంటూ 2010లో టీటీడీ సూచించగా, 73 సొసైటీలు ఏర్పడ్డాయని, మరి ఇప్పుడు కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఎందుకని

Read more

సోనూసూద్ సాయం చేస్తుంటే.. ఇబ్బంది పెడుతున్నారు: కేటీఆర్

క‌రోనా విజృంభ‌ణ వేళ సినీన‌టుడు సోనూసూద్ చేసిన సేవ‌ల‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్ర‌శంసించారు. నిస్వార్థపూరితంగా ఆయ‌న సేవలు చేశార‌ని చెప్పారు. హైద‌రాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో తెలంగాణ సోషల్‌

Read more

తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరు

 జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరైంది. బెయిల్ రావడంతో సాయంత్రం జైలు నుంచి విడుదల కానున్నారు మల్లన్న. ఓ జ్యోతిష్యుడిని బ్లాక్‌ మెయిల్‌ చేసి రూ.30 లక్షలు

Read more

నేటి సాయంత్రం శ్రీవారికి పెదశేషవాహన సేవ

తిరుమలలో శ్రీవారికి నేటి సాయంత్రం పెదశేషవాహన సేవ నిర్వహించనున్నారు. నాగుల చవితి సందర్భంగా పెదశేష వాహనంపై ఉభయ దేవేరులతో కలిసి మలయప్పస్వామి దర్శనమిస్తారు. నేడు కపిలేశ్వరాలయంలో విశేషపూజ,

Read more

నేడు రాజధాని రైతుల మహాపాదయాత్రకు విరామం

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు’ మహా పాదయాత్ర ఎలాంటి అంతరాయాలు లేకుండా కొనసాగుతోంది.

Read more

రెండేళ్ల తర్వాత పాపికొండల యాత్ర.. మళ్లీ ప్రారంభం

గోదావరి నదిలో పాపికొండల విహార యాత్ర మళ్లీ ప్రారంభమైంది. తూర్పు గోదావరి జిల్లాలోని గండిపోచమ్మ బోట్ పోయింట్ దగ్గర రెండు పర్యాటక బోట్లను జెండా ఊపి ప్రారంభించారు

Read more