భీష్మ ఏకాదశి విశిష్టత..

మాఘమాసం శుక్ల పక్షం ఏకాదశి మాఘమాసం ఎంతో పవిత్రమయినది. ఈరోజున భీష్మ ఏకాదశిగా అంతర్వేది ఏకాదశిగా జరుపుకుంటారు. ఈరోజునే విష్ణు సహస్ర నామాలు పుట్టాయని.. అంపశయ్య మీదున్న

Read more

రథసప్తమి..? విశిష్టత..? పఠించాల్సిన శ్లోకాలు..?

సూర్యుడే మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. ఆయన వల్లనే నేలపై జీవరాశులు మనగలుగు తున్నాయి. భౌతిక దృష్టికి గోచరించని సూర్యుని విశిష్టతలను మన ధర్మం గుర్తించి కొనియాడింది.

Read more

శివయ్యని బ్రహ్మదేవుడే మొగలి పువ్వులతో పూజించిన క్షేత్రం.. ఝరాసంగం..

సాక్షాత్తు బ్రహ్మదేవుడు ద్వారా ప్రతిష్టింపబడి.. బ్రహ్మదేవునిచే కేతకీ(మొగలి) పుష్పాలతో పూజింపబడిన కేతకీ సంగమేశ్వర స్వామి పుణ్యక్షేత్రం ఝరాసంగం. శివశివా అంటూ మనసారా తలచుకుంటూ.. జలంతో అభిషేకించినా కోరిన

Read more

కనుమ ప్రాముఖ్యత..

కనుమను పశువుల పండుగ అంటారు. రైతులు తమ చేతికి వచ్చిన ఫలసాయాన్ని కేవలం తమ శ్రమతోనే రాలేదని, ఇందులో పశుపక్ష్యాదులకూ భాగం ఉందని విశ్వసిస్తారు. అందుకే పంటల

Read more

సంక్రాంతి, సాంప్రదాయం ప్రకారం ఈ పర్వదినాన ఏం చేయాలి?

సంక్రాంతి అనగానే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజు.. సంక్రాంతి అచ్చంగా సూర్యుడి పండగ. ధగధగ మెరిసే కొన్ని వేల చక్రాలు, సప్త వర్ణాలతో కూడిన గుర్రాల రథంలో..

Read more

అమావాస్య రోజున భోగి.. ఈశ్వరార్చన, రుద్రాభిషేకం చేస్తే విశేష ఫలితం

సంక్రాంతి పండుగ అంటే సంబరాల పండుగ. మన తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండగను మూడు రోజులు జరుపుకుంటారు. మూడు రోజుల పాటు జరిగే

Read more

రామేశ్వరం.. జ్యోతిర్లింగ క్షేత్ర స్థలపురాణం

తమిళనాడులోని రామేశ్వరం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా అలరారుతోంది. ఇక ఈ జ్యోతిర్లింగం ఆవిర్భవించిన విషయానికి వస్తే.. శ్రీ రామచంద్రుడు రావణుడితో యుద్ధానికి సిద్ధపడి వానర సైన్యంతో సముద్ర

Read more

వేంకటేశ్వరస్వామిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం

విష్ణు స్వరూపమైన వేంకటేశ్వరస్వామి కలియుగ దైవంగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. ఆ స్వామిని పూజించడం వలన కష్టాల నుంచి గట్టెక్కడం జరుగుతుంది. కష్టాలను తీర్చువాడే వేంకటేశ్వరుడు అని

Read more

హరిహర పుత్రుడు మణికంఠుడు చూపిన మహిమ

పూర్వకాలంలో రాజ్యాలను ఆక్రమించుకోవడం కోసం, రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం ఎన్నోకుట్రలు.. కుతంత్రాలు జరుగుతూ ఉండేవి. హరిహరుల పుత్రుడుగా జన్మించిన మణికంఠుడిని కూడా ఈ కుతంత్రాలు వెంటాడాయి. మణికంఠుడిని

Read more

భక్తులను రక్షించువాడు నాగేశ్వరుడు.. ‘నాగేశ్వరం’ జ్యోతిర్లింగ క్షేత్ర స్థలపురాణం

మహాదేవుడిని ఆరాధించడంలోనే భక్తులకు ఆనందం వుంది. ఆ భక్తుల పూజలను స్వీకరించడంలోనే సదాశివుడికి సంతోషం వుంది. తనని భక్తులు సేవిస్తూవుంటే మురిసిపోయే శివుడు, ఆ భక్తులను ఇబ్బందిపెట్టడానికి

Read more