పాలకపక్షం అండతో ఎర్రచందనం స్మగ్లర్లు పేట్రేగిపోతున్నారు

• కానిస్టేబుల్ ను వాహనంతో ఢీకొట్టి హత్య చేస్తే పోలీసు యంత్రాంగం ఏం చేస్తోంది?శేషాచలం అడవుల్లోంచి విలువైన ఎర్ర చందనాన్ని అక్రమంగా తరలించేస్తున్న ముఠాలను వైసీపీ పెంచి

Read more

వైసీపీ ప్రభుత్వం 89 మంది సలహాదారుల కోసం చేసిన ఖర్చు అక్షరాలా రూ.680 కోట్లు

• శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి కోసం పెట్టిన ఖర్చే రూ.140 కోట్లు• వీరి జీతభత్యాలు ఏ పద్దు కింద చెల్లిస్తున్నారో వెల్లడించాలి• సలహాదారుల పేర్లయినా ముఖ్యమంత్రి గారికి

Read more

గద్దరన్న జీవితమే ఓ పోరాటం

‘ఆతడు అనేక ప్రజా యుద్దముల ఆరితేరిన యోధుడు…’ అనే మాటలు ప్రజా నౌక దివంగత గద్దర్ గారికి అన్వయించడం అతిశయోక్తి కాబోదని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ

Read more

జనసేన పార్టీలో చేరిన ప్రముఖ కాంట్రాక్టర్ కాయగూరల లక్ష్మీపతి

అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ శ్రీ కాయగూరల లక్ష్మీపతి శుక్రవారం జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు

Read more

విశ్రాంత ప్రధానోపాధ్యాయుడి పెద్ద మనసు

* విరాళంగా జనసేన పార్టీకి ఒక నెల పెన్షన్* సున్నితంగా తిరస్కరించిన శ్రీ పవన్ కళ్యాణ్ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం రామాపురానికి చెందిన విశ్రాంత ప్రధాన

Read more

సామాన్యుడికి రాజకీయ భాగస్వామ్యం కల్పించే మార్పు రాబోతోంది

* వ్యక్తిగత స్వార్థం వీడి రాజ్యాంగబద్ధంగా పాలన సాగాలి* జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్* తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో

Read more

శ్రీ చిరంజీవి, శ్రీ వెంకయ్య నాయుడులకు హృదయపూర్వక అభినందనలు

 పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి అభినందనలుభారత చలన చిత్రసీమలో తనదైన ప్రత్యేక స్థానాన్ని స్వయంకృషితో సాధించుకున్న అన్నయ్య శ్రీ చిరంజీవి గారిని ‘పద్మవిభూషణ్’ పురస్కారం వరించడం ఎనలేని

Read more

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

భారత రాజ్యాంగ రూపకర్తల విజ్ఞత, వారు నిర్దేశించిన పథం మూలంగానే మన దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. ఆ మహనీయులు అందించిన రాజ్యాంగం ద్వారానే సర్వసత్తాక సార్వభౌమ ప్రజాస్వామ్య

Read more

జనసేనలో చేరిన పృథ్వీరాజ్, జానీ మాస్టర్

ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్, ప్రముఖ సినీ నటుడు శ్రీ పృథ్వీరాజ్, ప్రముఖ సినీ నృత్య దర్శకుడు శ్రీ షేక్ జానీ మాస్టర్  బుధవారం జనసేన పార్టీలో చేరారు.

Read more

నేతాజీ స్ఫూర్తిని భావి తరాలకు అందించాలి

స్వాతంత్ర్య సంగ్రామాన భారత యువతలో పోరాట స్ఫూర్తిని నింపిన చిరస్మరణీయ యోధుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్. ఆజాద్ హింద్ ఫౌజ్ ద్వారా సైన్యాన్ని సిద్ధం చేసిన

Read more