మదనపల్లెలో కూటమి నాయకుల భారీ ర్యాలీలో పాల్గొన్న దారం అనిత

మదనపల్లె పట్టణంలో చిత్తూరు బస్టాండ్ నుండి నీరుగట్టువారి పల్లె వరకు జరిగిన ర్యాలీలో మదనపల్లి కూటమి అభ్యర్థి షాజహాన్ బాష, పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి

Read more

మదనపల్లె పట్టణంలో ఎన్.డి.ఏ కూటమి భారీ ర్యాలీ

మదనపల్లె పట్టణంలో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా ఇంటి వద్ద నుండి చిత్తూరు బస్టాండ్ నెహ్రు బజారు అప్పారావు వీధి బెంగళూరు బస్టాండ్

Read more

పోలింగ్ శాతాన్ని పెంచండి

తిరుపతి: శనివారం జరిగిన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు మీడియా సమావేశంలో జనసేన జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్, జనసేన ప్రచార ప్రధాన కార్యదర్శి ఏ.యం.రత్నం,

Read more

బి. పప్పూరు గ్రామంలో ఎన్.డి.ఏ కూటమి ఎన్నికల ప్రచారం

సింగనమల నియోజకవర్గం: నార్పల మండలం, బి. పప్పూరు గ్రామంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమిల అనంతపురం పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ ప్రచార కార్యక్రమం జరిగింది.

Read more

ప్రజా గళం సభకు భారీగా జనసేన నాయకులు, కార్యకర్తలు

పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటూ నినాదాలు నంద్యాల: నంద్యాలలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజా గళం బహిరంగ సభకు జనసేన నాయకులు,

Read more

కూటమి విజయంతోనే రాష్ట్రం, దేశం అభివృద్ధి

నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు నెల్లూరు: ఎన్డీఏ కూటమి విజయంతోనే దేశం రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయని ఉమ్మడి నెల్లూరు

Read more

బొడ్లపాడు గ్రామంలో ఎన్.డి.ఏ కూటమి ప్రచారం

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, బొడ్లపాడు గ్రామంలో శనివారం చివరి రోజు ఎలక్షన్స్ ప్రచారం చెయ్యడం జరిగింది. ప్రతి ఇంటిని డోర్ టూ డోర్ టచ్

Read more

ఎన్.డి.ఏ కూటమిని గెలిపించండి: బర్మా ఫణి బాబు

నూజివీడు నియోజకవర్గం: ముసునూరు మండలంలోని పలు గ్రామాల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నూజివీడు ఉమ్మడి అభ్యర్ధి పార్ధసారధి, ఏలూరు పార్లమెంటు అభ్యర్ధి

Read more

కడప అభివృద్ధి కూటమి లక్ష్యం: జనసేన రమణయ్య

కడప నగరం, స్థానిక శ్రీరాముల బజార్ లో జనసేన తెలుగుదేశం బిజెపి కూటమి కడప ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డప్ప గారి మాధవి గారిని అత్యధిక మెజార్టీ గెలిపించాలని

Read more

నారా చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలసిన రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు నియోజకవర్గంలో శనివారం ప్రజాగళం బహిరంగ సభకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి పుష్పగుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా కలసిన ఏలూరు నియోజకవర్గ

Read more