Mithali Raj: ఐసీసీ ర్యాంకింగ్స్‌.. అగ్రస్థానంలో మిథాలీ రాజ్‌

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్‌ టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది. మిథాలి 762 పాయింట్లతో..దక్షిణాఫ్రికా ఓపెనర్‌ లిజెల్లీ

Read more

యూఏఈలో దిగిన ముంబై ఇండియన్స్ కీలక ఆటగాళ్లు

ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఐదో టెస్ట్ మ్యాచ్ రద్దు కావడంతో భారత ఆటగాళ్లు యూఏఈ పయనమయ్యారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 సెకండ్ షెడ్యూల్‌లో పాల్గొనేందుకు ఆటగాళ్లంతా యూఏఈ చేసుకోవాల్సి

Read more

యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం.. టైటిల్ కొట్టిన బ్రిటిష్ భామ ఎమ్మా

యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో పెను సంచలనం నమోదైంది. ఇద్దరు యువ కెరటాల మధ్య ఉత్కంఠగా జరిగిన పోరులో చివరికి 18 ఏళ్ల బ్రిటిష్ భామ ఎమ్మా

Read more

ప్రపంచంలో అత్యుత్తమ టెస్టు జట్టు ఇదే: షేన్ వార్న్

ఇంగ్లండ్ తో ఓవల్ మైదానంలో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 157 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా… ఐదు టెస్టుల

Read more

IND VS ENG: 50 ఏళ్ల తర్వాత ఓవల్‌లో మళ్లీ అదరగొట్టారు

నాల్గో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆతిథ్య ఇంగ్లండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 210 పరుగులకే పరిమితం చేసి 157 పరుగుల తేడాతో భారతజట్టు ఘన విజయం

Read more

రెండో ఇన్నింగ్స్ లో భారత్ 466 ఆలౌట్… ఇంగ్లండ్ లక్ష్యం 368 రన్స్

నాలుగో టెస్టులో భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో 466 పరుగులకు ఆలౌటైంది. తద్వారా ఇంగ్లండ్ ముందు 368 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్

Read more

Paralympics: ఘనంగా ముగిసిన పారాలింపిక్స్‌

టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్ (Paralympics) అధ్యాయం ముగింపు దశకు చేరుకున్నది. చక్రవర్తి నరుహిటో సోదరుడు క్రౌన్ ప్రిన్స్ అకిషినో పర్యవేక్షణలో.. రంగురంగుల విద్యుత్‌ దీపాల మధ్య బాణాసంచా

Read more

నాలుగో టెస్టులో పట్టుబిగిస్తున్న భారత్… 200 దాటిన ఆధిక్యం

లండన్ లోని కెన్నింగ్ టన్ లో ఓవల్ లో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఓవరాల్ ఆధిక్యం 200 దాటింది. ఆటకు ఇవాళ నాలుగోరోజు కాగా తొలి

Read more

ముగిసిన టోక్యో పారాలింపిక్ క్రీడలు.. భారత బృందానికి ప్రధాని మోదీ అభినందనలు

జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన పారాలింపిక్ క్రీడలు ముగిశాయి. ఈ సాయంత్రం ముగింపు ఉత్సవం నిర్వహించారు. బాణసంచా, రంగురంగుల విద్యుద్దీప కాంతులు, జపనీస్ కళాకారుల విన్యాసాలు, లేజర్

Read more

Paralympics: స్వర్ణంతో అదరగొట్టిన కృష్ణ నాగర్‌

పారాలింపిక్స్‌లో భారత్‌ జోరు కొనసాగుతోంది. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌హెచ్‌-6లో కృష్ణ నాగర్‌ స్వర్ణంతో అదరగొట్టాడు. ఫైనల్లో హాంకాంగ్‌ ఆటగాడు కైమన్‌ చూపై కృష్ణ విజయం సాధించి

Read more