బొంగరాలబీడులో చలివేంద్రం

గుంటూరు తూర్పు నియోజకవర్గం బొంగరాలబీడులో (55 వ వార్డు) కొడిదేటి కిషోర్, గొర్రెపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చలివేంద్రం జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మణిక్యాలరావు,నారదాసు ప్రసాద్, శిఖా బాలు, కన్నా, నవీన్, సతీష్, మల్లీశ్వరి, ఆసియా, మాధవి, కిట్టు, శశి, సాంసన్, నాని, రవికుమార్, వందనం పాల్గొన్నారు.