జనసేన ఆధ్వర్యంలో చలివేంద్రం

తాడిపత్రి పట్టణ మరియు పరిసర ప్రాంతాలలో ఎండలు తీవ్రతరం కావడం తో రహదారిలో వెళ్ళే ప్రజల మరియు ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి సజ్జలదిన్నే బ్రిడ్జి దగ్గర హైవే రోడ్డు ప్రక్కనే జనసేన పార్టీ కార్యకర్తలు మరియు 100 జనసైనిక్ సోల్జర్స్ సమక్షంలో చలివేంద్రన్ని ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని ప్రారంభించడానికి జనసేన పార్టీ నాయకులు కుందుర్తి నరసింహాచారి మరియు తాడిపత్రి చిరంజీవి యువత అధ్యక్షుడు ఆటోప్రసాదు జనసేన పార్టీ కార్యక్రమాల కమిటి సబ్యులు మాధినేని గోపాకృష్ణ, అల్తాఫ్ మరియు జనసేన పార్టీ 100 సోల్జర్స్ షేక్ సాదక్, మాలిక్, హుస్సేన్, మహమ్మద్ రియాన్, పవన్ కుమార్, శివకుమార్ రెడ్డి, రాము, రమేష్, రంజిత్, ప్రసాద్, హర్ష, అశోక్, సాగర్, చిన్న, కె. చిన్న, తిరుమలేష్, మహేంద్ర, గ్రేజీ రాజు, బాబావాలి, అమీర్, పవన్ కళ్యాణ్,సోము, ఇమామ్ మరియు జెడ్.పి.హెచ్ స్కూల్ సజ్జల దీన్నే పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.