భారీ జనసందోహం మధ్య చల్లా రామచంద్రారెడ్డి నామినేషన్

పుంగనూరు నియోజకవర్గ ఎన్.డి.ఏ ఉమ్మడి అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి భారీ జనసందోహం మధ్య నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి ఉమ్మడి నాయకులు మరియు కార్యకర్తలు మహిళా నాయకురాలు, వీరమహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.