“ఛలో పిఠాపురం” పోస్టర్ విడుదల

జనసేన ఐటీ విభాగం ఆధ్వర్యంలో, ఐటీ వింగ్ ఛైర్మన్ మిరియాల శ్రీనివాస్ ఆదేశాల మేరకు “ఛలో పిఠాపురం” పోస్టర్ విడుదల చేయడం జరిగింది. 11 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో పవన్ కళ్యాణ్ తో కలిసి అనేక పోరాటాల్లో పాల్గొన్న ఐటీ విభాగం, ఇప్పుడు పెద్ద ఎత్తున తరలి రావాలని మరియు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి ఐటీ విభాగం తరుపున పిలుపునివ్వడం జరిగింది.

Share this content:

Post Comment