ప్రతిపక్ష నేత చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారు..
రేపు బెంగళూరు నుంచి రోడ్డు మార్గం గుండా కుప్పం చేరుకోనున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు..
రేపు మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల నడుమ గుడిపల్లి మండల కార్యకర్తలతో సమావేశం..
రేపు మధ్యాహ్నం 4.30 నుంచి రాత్రి 8 గంటల వరకు కుప్పం రురల్ మండలం కార్యకర్తలతో సమీక్ష..
రేపు రాత్రి కుప్పంలోని ఆర్అండ్బి గెస్ట్ హౌస్ లో బస..
శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రజల వద్దనుంచి విన్నతులు స్వీకరణ..
శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రామకుప్పం మండల కార్యకర్తలతో సమీక్ష..
మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు శాంతిపురం కార్యకర్తలతో భేటీ..
శుక్రవారం రాత్రి కుప్పంలో ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ లో బస..
శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కుప్పం మునిసిపాలిటి కార్యకర్తలతో సమావేశం..
శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరుకు తిరుగు ప్రయాణం..