నూతన ఎమ్మెల్సీగా ఎన్నికై ప్రమాణస్వీకారం చేసిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబుని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మరియు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తూ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
Share this content:
Post Comment