రాఖీ పౌర్ణమి వేడుకలలో చిందాడగరువు ఎంపిటిసి
- జిల్లా కలెక్టరుకి రాఖీ కట్టిన శ్రీమతి మోటూరి కనకదుర్గ
అమలాపురం: రాఖీ పౌర్ణమి సందర్భంగా చిందాడగరువు ఎంపిటిసి శ్రీమతి మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు గురువారం రాఖీ పండుగ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, డి.ఆర్.ఓ సిహెచ్ సత్తిబాబు, ఏవో విశ్వేశ్వరరావులకు సోదరీ భావంతో రాఖీ కట్టి, స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-31-at-4.44.06-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/r-1024x576.jpg)