చీపురుపల్లి జనసేన పార్టీలో చేరికలు

చీపురుపల్లి నియోజకవర్గం: గుర్ల మండలం హెడ్ క్వార్టర్ లో గుర్ల మండల అధ్యక్షుడు యడ్ల సంతోష్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి సమక్షంలో 11 కుటుంబాలు జనసేన పార్టీలో చేరడం జరిగినవి. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, నియోజకవర్గం నాయకులు, జిల్లా నాయకులు, జనసేన జనసైనికులు, వీరమహిళలు పాల్గొనడం జరిగింది.