చింతాలమ్మా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న చిర్రి బాలరాజు

పోలవరం, కొయ్యలగూడెం మండలం, గంగన్నగూడెం గ్రామంలో చింతాలమ్మా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో గ్రామస్తుల ఆహ్వానం మేరకు పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి చిర్రి బాలరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తోట రవి, రమేష్, ఏపూరి సతీష్, ప్రగడ లక్ష్మణ్ దొర, గ్రామ పెద్దలు వీరభద్రం, వరద వెంకటేశ్వరావు, మోహన్ కృష్ణ, రమణ తదితరులు పాల్గొన్నారు.