నిర్వాసితులకు అండగా చిర్రి బాలరాజు

గూరువారం బుట్టాయిగూడెం లో పోలవరం నిర్వాశితుల పోరు కేక మహా పాదయాత్రలో భాగంగా జనసేన పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు నిర్వాశితుల అండగా పాదయాత్ర లో పాల్గొనడం జరిగింది. బుట్టాయిగూడెం సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో సిపిఐ ముఖ్యనాయకులతో కలిసి పాల్గొని ప్రశంగించడం జరిగింది. 2019 ఎలక్షన్లో ప్రతి కుటుంబానికి ఇస్తాను అని చెప్పిన 10 లక్షల రూపాయలు ఇప్పటి వరకు అందలేదని వరదల సమయంలో వారు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఉంటే అక్కడ ప్రభుత్వం, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పట్టించుకోని పరిస్థితి అని ఆయన మండిపడ్డారు.