చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్
రాజోలు, అంతర్వేదికర గ్రామానికి చెందిన జనసేన నాయకులు మరియు రొయ్యల వ్యాపారి గునిశెట్టి ప్రసాద్ వారు ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా సోమవారం గొంది దుర్గమ్మగుడి ప్రాంత ప్రజలు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికి జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని రాజోలు జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-09-at-21.31.38-1024x768.jpeg)