కత్తిమండ ప్రజలకు చిరుపవన్ సేవాసమితి ఉచిత మంచి నీటి సరఫరా
రాజోలు: కత్తిమండ సర్పంచ్ ఆరేటి రంగనాయకులు అందించిన ధన సహయంతో ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతంతో జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా మంగళవారం కత్తిమండ గ్రామ ప్రజలకు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-04-at-10.11.25-PM-1-1024x770.jpeg)