చిరుపవన్_సేవాసమితి వాటర్ ట్యాంకర్ ద్వారా మంచి నీటి పంపిణీ
జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ఏర్పటుచేసిన వాటర్ ట్యాంకర్ ద్వారా శుక్రవారం గోంది గ్రామంలో నీరు అందక ఇబ్బందులు పడుతున్న వారికి ఎండను సైతంలేక్కచేయకుండా గోంది జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-22-at-1.15.20-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-22-at-1.15.26-PM-1024x461.jpeg)