డిజిటల్ క్యాంపెయిన్ లో చిత్తూరు జనసేన

విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పార్లమెంట్ లో ప్లకార్డు పట్టుకోవడం ద్వారా కేంద్రానికి గళం వినిపించాల్సిందిగా చితూరు జనసేన కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన ఫాఛ్ మెంబెర్, జనసేన పార్టీ చిత్తూర్ జిల్లా అధ్యక్షులు శ్రీ డా.పసుపులేటి హరిప్రసాద్, రాష్ట్ర కార్యదర్శులు ఆకేపాటి సుభాషిణి, జిల్లా కమిటీ సభ్యులు ఆనంద్, కీర్తి, తిరుపతి జనసేన నాయకులు కృష్ణయ్య, పార్ధు, హేమంత్ పాల్గొన్నారు.