క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న పోతిన వెంకట మహేష్

విజయవాడ: క్రిస్మస్ సందర్భంగా ఫిల్ దేల్ఫియా ఏ జి చర్చ్ నందు ఫాదర్ చార్లెస్ పి జాకోబ్ ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్.