యు.కొత్తపల్లిలో సీఎం రిలీఫ్ ఫండ్‌ చెక్కుల పంపిణీ

పిఠాపురం నియోజకవర్గం, యు.కొత్తపల్లి మండలంలో మొత్తం రూ.7,19,099 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 13 మంది లబ్ధిదారులకు వారి నివాసాలకు వెళ్లి స్వయంగా అందజేసిన పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ప్రజల్లో హర్షాతిరేకం కలిగించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొని, పార్టీ సేవా కార్యక్రమానికి శ్రేయస్సు చేకూర్చారు.

Share this content:

Post Comment