కొవ్వూరు నియోజకవర్గం, ఐ.పంగిడిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో కూటమి ప్రభుత్వం తరుపున కేంద్రం ప్రభుత్వం నుంచి వచ్చిన 45లక్షల రూపాయలు నిధులతో శరవేగంగా అధికారులు, ప్రథానోపొద్యాయులు, పెరెంట్స్ కమిటీ వైస్ చైర్మన్ జనసేన నాయకులు పెరుగు శివ పర్యవేక్షణలో గ్రంధాలయం, కంప్యూటర్ రూమ్ లు నిర్మాణం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం తరుపున నిర్మాణంను నాణ్యత తో పనిచేయాలని పనిచేసేవారికి తెలిపారు.
Share this content:
Post Comment