తమ్మయ్య నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసిన ఆవిర్భావ సభ సమన్వయకర్తలు

పిఠాపురం, జనసేన పార్టీ ఆవిర్భావ సభ పిఠాపురం నియోజకవర్గ సమన్వయకర్తలు పిఎస్ఎన్ రాజు, దాసరి రాజు మాధురి విద్యాలయాల చైర్మన్ జనసేన నాయకులు తమ్మయ్య నాయుడుని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది.

Share this content:

Post Comment