మరో ఇద్దరు సింగర్స్కు కరోనా పాజిటివ్
ప్రముఖ సింగర్స్ సునీత, మాళవికాల కు కరోనా పాజిటివ్ అని తేలింది. సినీ ఇండస్ట్రీకి సంబందించిన ప్రముఖులు ఎక్కువగా షూటింగ్స్ మరియు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే నేపధ్యంలో కరోనా బారిన పడుతున్నారు.
ఓ టీవీ ఛానల్లో ప్రసారమయ్యే సంగీత కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ సింగర్స్ సునీత, మాళవికాలు కరోనా బారిన పడ్డారు. ఇటీవల వీరికి కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయింది. ఆ కార్యక్రమంలోనే కరోనా సోకిందని మా వర్గాల సమాచారం. ఎందుకంటే ప్రోగ్రామ్లో పాల్గొన్న చాలామందికి కరోనా వచ్చినట్లు సమాచారం.