బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కు కరోనా
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కు కరోనా సోకింది.. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్లో ఉన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. “కొద్ది రోజులుగా చాలా అలటగా, కళ్లు మండుతూ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ వెళదామని కరోనా టెస్టు చేయించుకున్నా. అందులో పాజిటివ్గా నిర్ధరణ అయింది. ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నా. త్వరలోనే దీని నుంచి బయటపడతా. ఎవ్వరూ భయపడొద్దు. మీరు భయపడితే అది భయపెడుతుంది. రండి ఈ చిన్న ఫ్లూ వైరస్ను తరమికొడదాం హర్ హర్ మహాదేవ్” అంటూ పేర్కొంది.