మంచినీళ్ల బోరు రిపేర్ చేయించిన కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి

గాజువాక నియోజకవర్గం, 64 వ వార్డు, గంగవరం గ్రామం, సోమవారం బాపూజీ విద్యాలయం.. చైర్ పర్సన్ కృష్ణం నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. గత 8 నెలల నుండి మంచినీళ్లు బోరు మూత పడిందని. ఈ కారణంగా ఈ వీధిలో మహిళలు, పాఠశాలకు వచ్చిన పిల్లలు ఇబ్బంది పడుతున్నారని.. 64 వ కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి గారికి తెలియజేశారు.. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన స్పందిస్తూ.. మంచి నీళ్ల బోరు కు సంబంధించిన, కొత్త పైపులు తక్షణమే రప్పించి.. జీవీఎంసీ సిబ్బందితో దగ్గర ఉండి.. ఆర్గనైజింగ్ విశాఖపట్నం జిల్లా మాజీ పార్లమెంట్ అధికార ప్రతినిధి.. సిహెచ్ ముసలయ్య చేయించారు.. ఈ సందర్భంగా.. బాపూజీ విద్యాలయం స్కూల్ కరస్పాండెంట్ కృష్ణం నాయుడు కార్పొరేటర్ గోవిందరెడ్డి కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. మహిళలు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారావు, పెంటయ్య, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.