నాదెండ్లతో జనసేన నాయకుల మర్యాదపూర్వక భేటీ

గజపతినగరం: జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మరియు జనసేన-టిడిపి సమన్వయ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను గజపతినగరం నియోజకవర్గం నాయకులు మర్రాపు సురేష్, డా.రవి కుమార్ మిడతాన, బాబు పాలూరి ఆదివారం మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అలాగే నియోజవర్గంలో జరిగే పల్లె పల్లెకు జనసేన కార్యక్రమాలు కోసం వివరించడం జరిగింది.