మదనపల్లె ఎమ్మార్వోగా నూతన బాధ్యతలు చేపట్టిన ధనుంజయులుని వారి కార్యాలయంలో మదనపల్లె జనసేన నాయకులు, రాయలసీమ రీజనల్ కో-ఆర్డినేటర్, రాష్ట్ర నా సేనకు నా వంతు కో-ఆర్డినేటర్ దారం అనిత మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా గత ప్రభుత్వం హయాంలో పేదల భూములను కాజేసిన భూబకాసురుల నుండి తిరిగి పేదలకు పంపిణీ చేయాలని, అర్హతను బట్టి పేదలకు ఇల్లు కట్టుకోవడానికి స్థలం కేటాయించాలని ఈ సందర్భంగా ఎమ్మార్వోని దారం అనిత కోరారు.

Share this content:
Post Comment