రాజోలు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ కు దారేది డిజిటల్ క్యాంపెయిన్
రాజోలు నియోజకవర్గం: జనసేన-తెలుగుదేశం ఉమ్మడి సారథ్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమంలో భాగంగా రాజోలు నియోజకవర్గంలో ఈదరాడ-జగ్గన్నపేట రోడ్డు యొక్క దుస్థితిపై డిజిటల్ క్యాంపెయినలో పాల్గొన్న రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, మామిడికుదురు మండల అధ్యక్షులు జాలెం శ్రీనివాసరావు తోట త్రిమూర్తులు, సర్కిల్ రాజా ఆలీ అబ్బాస్, మేకల ఏసుబాబు, మంగెనా హైమావతి, గంగాధర్, బుజ్జిబాబు, చిన్ని తదితరులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-18-at-7.23.02-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-18-at-7.23.08-PM-1024x650.jpeg)