గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది నిరసన కార్యక్రమం

పెనమలూరు నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది అనే నినాదంతో జగన్ రెడ్డి చేయటం మర్చిపోయిన అభివృద్ధి అక్రమమాలపై గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది నిరసన కార్యక్రమాన్ని జనసేన టీడీపీ ఉమ్మడి పోరాటం వణుకురు గ్రామంలో నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో పెనమలూరు మండల అధ్యక్షులు కరిమికొండ సురేష్, తాడిగడప మున్సిపాలిటీ అధ్యక్షులు తాతాపుడి గణేష్, ఉయ్యురు మండల అధ్యక్షులు జరుగు ఆదినారాయణ, జనసేన నాయకులు బొల్లం విరన్ కుమార్, మేరుగ చిన్న కోటయ్య, వాకా ఓంకార్, బొప్పన ప్రసాద్, కమిటీల సభ్యులు, చెన్న గాంధీ, వడ్డీ జీవ, మాదాసు రాము, ఆర్పీ నాగేశ్వర రావు, మొవ్వ సబ్బు, రాజా, బబ్లూ, పవన్, శ్రీను, పృధ్వీ, మనికంట, మహేష్, సుధీర్, సుంకర శివ, వినయ్, సురేష్, గంగా, వీరమహిళలు అడపా నాగశ్రి, మహాలక్ష్మి, కాటూరి విజయ, నియోజకవర్గ జనసైనికులు పాల్గొని విజయవంతం చేశారు.