శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి శాసనమండలికి పోటీ చేస్తున్న తెలుగుదేశం జనసేన పార్టీలు బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకి మద్దతుగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ సోమవారం కవిటి మండలం లోనికవిటి మరియు రాజపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్ కవిటి ప్రభుత్వ కళాశాల ఉపాధ్యాయ సిబ్బందిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఇచ్చాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి దాసరి రాజు, బి.మణిచంద్ర ప్రకాష్, బి.రమేష్, పి.కృష్ణారావు, పి.సంతోష్, బాసుదేవా రౌలో, బాసుదేవా ప్రసాద్, రంగా రౌలో, బి.చిన్నబాబు, నాగుల హరి బెహరా, రోకళ్ల భాస్కరరావు, అంగ సురేష్, కర్రి నాగరాజు, దూగానా దివాకర్, రంగాల హేమంతు, దూగానా శశి, ధనుంజయ మాస్టర్, మనోజ్, తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment