విగ్రహ ప్రాణప్రతిష్టా కార్యక్రమంలో దాసరి రాజు

పలాస నియోజకవర్గం మందస మండలం పొత్తంగి గ్రామంలో శ్రీశ్రీశ్రీ చెవిటమ్మా, భూలోక మాత, కొత్తమ్మ తల్లి, విగ్రహముల ప్రాణప్రతిష్ట మరియు మందిర మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్ని అమ్మవారిని ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి దాసరి రాజు దర్శించు కోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రోకళ్ల భాస్కరరావు, రంగాల హేమంతు, చందు, సంతోష్ మరియు స్థానిక జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-02-18-at-5.18.43-PM-2-1024x768 విగ్రహ ప్రాణప్రతిష్టా కార్యక్రమంలో దాసరి రాజు

Share this content:

Post Comment