ఇచ్చాపురం, కవిటి మండలం, కుసుంపురం గ్రామానికి చెందిన కళాకారులు బొంతలకోటి వరప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉగాది పురస్కారం పొందిన సందర్భంగా వరప్రసాద్ కి ఇచ్చాపురం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ మరియు రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి రాజు చేతుల మీదగా సన్మాన కార్యక్రమం, ప్రసంశాపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం నియోజకవర్గ నాలుగు మండలాల జనసేనపార్టీ నాయకులు కుసుంపురం గ్రామ పెద్దలు, పురజనులు, కూటమి నాయకులు, సంఘ సభ్యులు, యువత, మహిళలు మరియు ప్రజలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment