జనంకోసం జనసేన 319వ రోజు

  • వనరక్షణలో భాగంగా 900 మొక్కల పంపిణీ

జగ్గంపేట, జనంకోసం జనసేన 319వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో గోకవరం మండలం వెదురుపాక గ్రామంలో మరియు బావాజీపేట గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం 900 మొక్కలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అద్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు యరమళ్ళ రాజు, గోకవరం మండల సంయుక్త కార్యదర్శి కండెల్లి పండు (జాను), గండేపల్లి మండల సంయుక్త కార్యదర్శి కారుకొండ విజయ్ కుమార్, వెదురుపాక గ్రామం నుండి కామిశెట్టి సత్యప్రసాద్, వెంట్రపాటి శ్రీను, జాగరపు సతీష్, జాగారపు దుర్గాప్రసాద్, పిల్లి సుబ్రమణ్యం, కొప్పాక శివరామకృష్ణ, కాసని వీరబాబు, పిరమళ్ళ పాపారావు, రెడ్డి అప్పారావు, శీలం రామ్ తేజ, ఉల్లి పవన్, ఉల్లి సాయి, బావాజీ పేట గ్రామం నుండి, కొప్పాక లక్ష్మణ, తారపురెడ్డి సూరి, తారపురెడ్డి శివగణేశ్, బాసంశెట్టి గంగరాజు, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా అచ్యుతాపురం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన బొద్దపు చంద్రరావు కుటుంబ సభ్యులకు సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.