మదనపల్లిలో జనసేన-టిడిపి ప్రచారం 32వ రోజు

మదనపల్లి: జనసేన, తెలుగుదేశం ప్రచారంలో భాగంగా 32వ రోజు నీరుగట్ట వారి పల్లి రామిరెడ్డి లేఔట్ లోని ఐదవ క్లాస్ వినాయకుడి గుడి పరిసర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం జనసేన సీనియర్ నాయకులు రామాంజనేయులు మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీమతి దారం అనిత ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మదనపల్లి మాజీ కౌన్సిలర్లు రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు రామిశెట్టి నీలకంఠ, తెలుగుదేశం రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు మెడెం సిద్ధప్ప, కురవంక మాజీ సర్పంచ్ పసుపులేటి మోహన్ బాబు, తెలుగుదేశం క్లస్టర్ ఇంచార్జ్ పసుపులేటి వినోద్, జనసైనికులు దారం హరిప్రసాద్ తుపాకుల ధరణి రాయల్, యాసీన్ సోను, సుప్రీం హర్ష ఆకుల శంకర, కోటకొండ చంద్రశేఖర్, తక్కోళ్ల శివ, షేక్ బహదూర్, కృష్ణమూర్తి, చందన, కవిత, రెడ్డమ్మ, పద్మావతి, శాంతమ్మ మరియు స్థానిక తెలుగుదేశం జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.