పవనన్న చేనేతబాట 37వ రోజు

చీరాల, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో, రాష్ట్ర చేనేత వికాస విభాగ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు సూచనలతో “పవనన్న చేనేత బాట-చీరాల నియోజకవర్గం” 37వ రోజు పర్యటన ఆదివారం వేటపాలెం మండలం, దేశాయి పేట పంచాయతీ పరిధిలో రామా నగర్ కాలనీలో కర్ణ కిరణ్ తేజ్ అధ్వర్యంలో జిల్లా ఇన్చార్జి గూడూరు శివరాం ప్రసాద్ సహకారంతో జరిగింది. ఈ కార్యక్రమంలో పృథ్వీ శ్రీహరి, పసుపులేటి సాయి, కరీం సాయి పల్లపోలు, శ్రీను పాల్గొన్నారు.