జనసేన ప్రజా చైతన్య యాత్ర 6వ రోజు

బొబ్బిలి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్షంగా, విజయనగరం జిల్లా, బొబ్బిలి నియోజకవర్గం ఇంచార్జ్ డా. గిరాడ అప్పలస్వామి జనసేన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా “ఆంధ్రా జనం – పోయాం మోసం” అనే కార్యక్రమాన్ని 6వ రోజు బొబ్బిలి మండలం కమ్మవలస, గ్రామంలో ఇంటింటా ప్రచారం చేసి జనసేన పార్టీ ని బలోపేతం చేసే దిశగా దూసుకుపోతున్నారు. ఈ కార్యక్రమంలో కమ్మవలస గ్రామ జనసైనికులు మరియు బొబ్బిలి నియోజకవర్గ జనసైనికులు పాల్గొన్నారు.