జనంకోసం జనసేన 639వ రోజు

జగ్గంపేట, “ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనంకోసం జనసేన మహాయజ్ఞం 639వ రోజు కార్యక్రమం గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గోకవరం మండల సంయుక్త కార్యదర్శి ఓరుగంటి సాయి, గోకవరం మండల సంయుక్త కార్యదర్శి కరిబండి సాయి పవన్, చక్కిడాల జ్యోతి స్వరూప్ (పండు), ఆడారి మల్లేశ్వరరావు, ఏగి అప్పలరాజు, ఆళ్ల రమేష్, దమ్ము సోమరాజు, ఏగి అప్పలకొండ, గెడ్డం శ్రీనివాస్, ఆకేటి సాయి, గరుగు సాయికుమార్, భీశెట్టి సూర్య, కోట మాధవప్రకాష్, సూరిశెట్టి నరేంద్ర, కొల్లటి గణేష్, అచ్యుతాపురం గ్రామం నుండి జుత్తుక పండు, శంఖ వీరబాబు, శంక సాయి, బొద్ధపు చంద్రరావు, నల్లల నాని, సోమరౌతు రాధాకృష్ణ, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, బూరుగుపూడి నుండి పాటంశెట్టి రామకృష్ణ, కోడి గంగాధర్ మరియు జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా అచ్యుతాపురం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన ఉంగరాల సూరిబాబు గారి కుటుంబ సభ్యులకు, గుమ్మళ్ళదొడ్డి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన ఆడారి మల్లేశ్వరరావు కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.