దైలపల్లి దేవేంద్రను పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు ఇటీవల ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వచ్చినటువంటి ధైలపల్లి దేవేంద్ర ను పరామర్శించి తన ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా తెలుసుకుని తగిన ఆరోగ్యపరమైన సలహాలను సూచనలను అందించిన డాక్టర్ పిల్లా శ్రీధర్ అనంతరం ఆ కుటుంబా అవసరాల నిమిత్తం కొంతమేర ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మత్స్య కార నాయకులు పల్లేటి బాపన దొర, రామిశెట్టి రాంబాబు, రాంశెట్టి కొండయ్య, రామిశెట్టి శివ, ధైలపల్లి సత్తిబాబు, రామిశెట్టి కొండబాబు, కంబాల రాజు, ఎల్లా దుర్గ, రామిశెట్టి చందర్రావు, మల్లె మణికంఠ, తిరుమల సతీష్, రామిశెట్టి కాశి, కోట చిన్నబాబు, రాంశెట్టి జగన్నాథం మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.