పెదపూడి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఇంకొల్లు రోడ్డు జంక్షన్ వద్ద ధర్నా
పర్చూరు, విశాఖపట్నంలో శాంతి భద్రతల పేరుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన నాయకులు, వీరమహిళల పట్ల జనసేన పార్టీ పట్ల ప్రభుత్వం వ్యవహారిస్తున్న తీరుకు నిరసనగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఇంకొల్లు రోడ్డు జంక్షన్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు,కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-17-at-19.38.24.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-17-at-19.37.58-1.jpeg)