అయినవిల్లి మండలంలో డిజిటల్ క్యాంపెయిన్

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో డిజిటల్ కాంపెయిన్ కార్యక్రమం అయినవిల్లి మండలం సానపల్లిలంక, వీరవెల్లి, కొండకూతురు క్రాప మాగం గ్రామంలో శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జిల్లా కార్యదర్శి మద్ద చంటి బాబు, పడాల గిరి, అడపా నాగభూషణం, గ్రామ కమిటీ అధ్యక్షుడు రవి నాయుడు K, షారుక్ ఖాన్, M.ప్రసాద్, M.సాయి, P.శ్రీకాంత్ S.లక్ష్మణ్, P.ప్రసాద్, M.ఏసు, N.సుధీర్ పాల్గొన్నారు.