పుంగనూరు నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్
పుంగనూరు నియోజకవర్గం: జనసేన-తెలుగుదేశం ఉమ్మడి సారథ్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమంలో భాగంగా టీడీపీ ఇంచార్జి చల్లా బాబు ఆదేశాల మేరకు పుంగనూరు నియోజకవర్గంలో పలు మండలంలో రోడ్డు యొక్క దుస్థితిపై డిజిటల్ క్యాంపెయినలో పాల్గొన్న పుంగనూరు జనసేన పార్టీ కన్వీనర్ సి వి గంగాధర్ (చిన్నా రాయల్ ), జావీద్ భాషా, నాగ తేజ టిడిపి రొంపిచర్ల నాయకులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-19-at-8.32.08-PM-1024x399.jpeg)