సొమిశెట్టి రాజ కుంటుంబానికి అతికారి దినేష్ అండ

రాజంపేట: నందలూరు పంచాయతీ పేటగడ్డలో ఇటివల అనారోగ్యంతో ఆకస్మికంగా చనిపోయిన సోమిశెట్టి రాజ ఇంటికి వెల్లి రాజ కుటుంబ సభ్యులను పరమర్శించిన రాజంపేట జనసేన నాయకులు అతికారి దినేష్. మృతుడు రాజకు ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు వుండటంతో ఇంత చిన్న వయస్సులో రాజ(35) చనిపోవడంతో బిడ్డను కొల్పోయిన తల్లిదండ్రులను, భర్తను కోల్పోయిన ఆ ఇల్లాలను, తండ్రి దూరమైన పిల్లలను చూసి చలించిపోయిన అతికారి దినేష్. ఈ సందర్భంగా రాజకు ప్రగాడ సంతాపం తెలియజేసిన అతికారి దినేష్ .రు.10వేలు అర్థిక సాయం వాల కుంటుంబానికి అందజేయడం జరిగింది. భవిష్యత్తులో కూడ సోమిశెట్టి రాజ కుంటుంబానికి అండగా వుంటామని అతికారి దినేష్ భరోసా ఇచ్చారు.