పిప్పరలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ
ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం మండలం పిప్పర గ్రామంలో క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ మరియు వాలంటీర్లకు సన్మాన కార్యక్రమం లో గణపవరం మండలం ముఖ్య జనసైనికులు మరియు జిల్లా కమిటీ సభ్యుల చేతుల మీద అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-17-at-8.15.39-AM-1-1024x462.jpeg)