తాడికొండ మండలంలో క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం

పండగ వాతావరణంలో జరిగింది. కార్యక్రమంలో భాగంగా క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి బీమా పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గులకవరపు నరేష్, బాధినేని వెంకటరావు, అల్లం రమేష్, మరియు చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గులకవరపు నరేష్ మాట్లాడుతూ.. సహకరించిన ప్రతీ ఒక జనసైనికుడికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసి.. ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగిస్తూ తాడికొండ మండలంలో జనసేన పార్టీ బలోపేతం కోసం శక్తీవంచన లేకుండా కృషి చేస్తాం అని తెలియజేశారు.